నిజంగా పుణ్యం చేసుకున్న పొనుగుపాడు

సర్వేజనా:సుఖినోభవంతు

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  సందర్బంగా నిర్వహించిన శత చండీయాగం, మహాకుంభాభిషేకం, పూజలు వీక్షించి, భక్తులను ఆశ్వీరదించిన ఐదుపడగల ఆదిశేషుని దర్శన భాగ్యం భక్తులకు లభించటం (25.03.2016) నిజంగా పొనుగుపాడు పుణ్యం చేసుకుంది. ఇది గొప్ప విశేషం.

ఆకార్యక్రమాల చిత్రమాలిక వీక్షించండి

[smartslider3 slider=24]

అలాగే ఈ వందేళ్ల పండగ సందర్బంగా జరిగిన మహాకుంభాభిషేకం కార్యక్రమానికి హంపీ పీఠాధిపతి శ్రీవిధ్యారణ్య భారతీ మహాస్వామి, రిషికేశ్ పీఠాధిపతి శ్రీవేదానందగురు మహాస్వామి, కారంచేడు ఆశ్రమ పీఠాధిపతి ప్రణవానందగిరి స్వామి తదితర పీఠాధిపతులు విచ్చేసి అధ్యాత్మిక భాషణం చేసి భక్తులకు దీవెనలు అందజేయటం ద్వారా నిజంగా పొనుగుపాడు పుణీతం అయ్యింది.

Check Also

శ్రీ రామేశ్వర దేవాలయ చరిత్ర (పొనుగుపాడు)

చోళేశ్వరాలయం (పాత శివాలయం)  మనకు ఫొటోలో కనిపించే ఆలయంనకు పూర్వం ముందు ఈ ప్రదేశంలో చోళ రాజులు నిర్మించిన దేవాలయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *