జనవరి 02:చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు

చరిత్రలో ఈ రోజు
  • భారతదేశంలో మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రంగా ”కాగజ్ కే పూల్’ 1959 జనవరి 2న విడుదల అయింది.
  • 1954: భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ చేత భారతరత్న, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రారంభించబడినవి.
  • 1958: తెలుగు సినిమా నటుడు ఆహుతి ప్రసాద్ జననం (మరణం.2015).
  • 1957: తెలుగు సినీనటుడు ఎ.వి.యస్ జననం (మరణం.2013).
  • 1959: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు కీర్తి ఆజాద్ జననం.
  • 1960: భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు రామణ్ లాంబా జననం (మరణం.1998).
  • 2007: తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య మరణించారు (జననం.1937).

సేకరణ:తెలుగు వికీపీడియా, పాలకోడేటివారి సినీకథ సంకలనం, ఇతర వైబ్సైట్ల నుండి

Check Also

ఒక అణా నాణెం

చరిత్రలో ఈ రోజు 1999 పిబ్రవరి 21

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మొదటగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన బంగ్లాదేశీయుల చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి …