ఆంధ్రప్రదేశ్

2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు భారత ప్రస్తుత 17వ లోకసభ 2024 జూన్ 16న ముగియనుంది. ఆ రోజుకు 18వ లోకసభ ఏర్పాటుకు జరుగవలసిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును, భారత ఎన్నికల సంఘం 2024 మార్చి …

Read More »

ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితా

అభ్యర్థుల రెండవ జాబితా తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరగబోవు ఎన్నికలకు నిలబెట్టే అభ్యర్థులు రెండోజాబితాను ఈ రోజు 2024 మార్చి 14న ప్రకటించింది. గతంలో 94 మంది అభ్యర్థులు జాబితాను …

Read More »

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. సభ్యుల సంఖ్య 250. …

Read More »

తెలుగుదేశం, జనసేన పార్టీల తరుపున శాసనసభకు ప్రకటించిన అభ్యర్థులు తొలి జాబితా

2024 శాసనసభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున 2024  శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ఈ రోజు విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, …

Read More »

కాలువలో శవంలా తేలియాడే కోటిరెడ్డి

శవంలా తేలియాడే కోటిరెడ్డి పల్నాడు జిల్లా, ఈపూరు మండలం, ఊడిజర్ల గ్రామానికి చెందిన యర్రం కోటిరెడ్డి వయస్సు సుమారు 75 సంవత్సరాల పైనే.  వృత్తి వ్యవసాయం. ఇతనికి ఈత అంటే  చాలా మక్కువ.  చిన్నతనంలోనే, …

Read More »

చరిత్రలో ఈ రోజు 1847 ఫిబ్రవరి 22

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే,  బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు  …

Read More »

తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం

తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం లోని తలారిచెరువు గ్రామస్తులు పూర్వీకుల నుండి ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు.ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా …

Read More »

టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం

వృద్ద దంపతులు జీవన ప్రయాణం పై ఫొటోలోని వృద్ద దంపతులు  వెంకటేశ్వర్లు (70 సం.) , నాగేంద్రమ్మ (60 సం.). వీరిది పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట. వెంకటేశ్వర్లు భార్య సామ్రాజ్యం పుట్టిల్లు నరసరావుపేట …

Read More »

శ్రీ రామేశ్వర దేవాలయ చరిత్ర (పొనుగుపాడు)

చోళేశ్వరాలయం (పాత శివాలయం)  మనకు ఫొటోలో కనిపించే ఆలయంనకు పూర్వం ముందు ఈ ప్రదేశంలో చోళ రాజులు నిర్మించిన దేవాలయం ఉండేది.ఆ దేవాలయం ఇప్పటికి 900 సంవత్సరంల క్రిందట నిర్మించినట్లు తెలుస్తుంది. పురాతనమైన ఈఅలయంను …

Read More »