ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన అమూల్య.

తండ్రి  చావా మోహనబాబు. (డిజటల్ ఫొటో గ్రాపరు), తల్లి కోటమ్మ (అంగనవాడి టీచర్). పొనుగుపాడు.

అమూల్య విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బాలభారతి పాఠశాల, సాతులూరు.

ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదవ తరగతిలో 8.8 గ్రేడుతో పాఠశాల ద్వితీయ శ్రేణి సాధించింది

జూనియర్ ఇంటర్,సీనియర్ ఇంటర్ వాసవి జూనియర్ కళాశాల,నరసరావుపేటలో చదివింది. ఈసంవత్సరం (2017) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 955/1000.(యం.పి.సి) సాధించిన సందర్బంగా అమూల్యకు

 www.manaponugupadu.com శుభాకాంక్షలు.

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *