రాయంకుల శేషతల్పశాయి పదవీ విరమణ చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text]

మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు.

ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి రిషికేష్ నందు 30.11.2016 న పదవీ విరమణ పొందారు.

ఆ సందర్బంగా వార్కి మన పొనుగుపాడు ప్రజలు,బంధువులు, స్నేహితులు తరుపున manaponugupadu.com శుభాకాంక్షలు.

చిత్రమాలిక వీక్షించండి.

[smartslider3 slider=16]

శేషతల్పశాయి గారిని NHPC చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ హోదాలో టాక్ టైంన్యూస్ లైవ్ వారి ది.09.11.2014న పలు ఆసక్తికర విషయాలపై ఇంటర్వూ చేసారు.

దృశ్య మాలిక క్లిక్ చేసి వీక్షించండి

[smartslider3 slider=17]
[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *