పదవ తరగతి పరీక్షా ఫలితాలు – 2025

మన గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600 కి 521 మార్కులు తెచ్చుకొని మొదటి స్థానం పిల్లి నవ్య మరియు కొరివి ఆకాష్ సాధించారు. 519 మార్కులు తెచ్చుకొని రెండవ స్థానం లో గేరా హిమబిందు,518 మార్కులు తెచ్చుకొని మూడవ స్థానం లో రాచకొండ భార్గవి మరియు 515 మార్కులు తెచ్చుకొని నాలుగవ స్థానం లో గేరా జ్ఞానకుమార్‌ సాధించారు . వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ 89% ఉత్తీర్ణత శాతం సాధించినందుకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు బోధనా సిబ్బందికి అభినందనలు. మొత్తంగా 37 మంది విద్యార్థులు పరీక్షలు రాయగ 33 మంది ఉత్తీర్ణులయ్యారు.

Check Also

ఒక అణా నాణెం

చరిత్రలో ఈ రోజు 1999 పిబ్రవరి 21

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మొదటగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన బంగ్లాదేశీయుల చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి …