అమరయ్యకు శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యం,పి.టి.సి. గా  గెలుపొందారు.                            

Botla-amraiahగుంటూరుజిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు యం.పి.టి.సి పదవికి (బి.సి రిజర్వేషను) ది.11.03.2014 న జరిగిన సాధారణ ఎన్నికలలో బొట్ల అమరయ్య తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు.

తన స్వంత అన్న, వై.యస్.ఆర్.సి. పార్టీ అభ్యర్థి  బొట్ల ఆదినారాయణపై 186 ఓట్ల ఆధిక్యతతో యం.పి.టి.సి.  అభ్యర్ధిగా అమరయ్య గెలుపొందారు.

ఆయన ఫిరంగిపురం మండలపరిషత్ కార్యాలయంలో  ది.04.07.2014న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసారు.

అమరయ్య తండ్రి కోట్లింగం, తల్లి సుబ్బమ్మ. వయసు 48 సం.ములు. వృత్తి వ్యవసాయం.

ఈ సందర్బంగా వార్కి www.manaponugupadu.com   తరుపున శుభాకాంక్షలు.

 

Check Also

ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితా

అభ్యర్థుల రెండవ జాబితా తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరగబోవు ఎన్నికలకు నిలబెట్టే అభ్యర్థులు రెండోజాబితాను ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *