సర్వేజనా: సుఖినోభవంతు మన గ్రామంలో వంద సంవత్సరంల క్రిందట జంపని వారసులు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేసిన సంగతి మనందరికి తెలుసు.గ్రామంలోని ఎక్కువ మంది బాగా …
Read More »వార్తలు
రాయంకుల శేషతల్పశాయి పదవీ విరమణ చిత్రమాలిక.
[vc_row][vc_column][vc_column_text] మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు. ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా …
Read More »జంపని వారసుల చరిత్ర Net లో చదవండి.
NET లో చదవటానికి మన ముందుకు వచ్చింది.CLICK HERE పొనుగుపాడు గ్రామంలోని జంపని వారిపై యర్రా రామారావు పరిశోధించి “మన పొనుగుపాడు జంపని వారసుల చరిత్ర” అనే పేరుతో గ్రంథం వ్రాసిన సంగతి మీ అందరికి తెలుసు.సుమారు …
Read More »జంపని వారసుల చరిత్ర పుస్తకం వితరణ చిత్ర మాలిక.
[vc_row][vc_column][vc_column_text] “మన పొనుగుపాడు జంపని వారసుల చరిత్ర” గ్రంథ వితరణ కార్యక్రమం ఫొటోగ్యాలరీ. [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=KwO8mLZCwGo” align=”center”][/vc_column][/vc_row]
Read More »వయో వృద్ధుల పురష్కారం చిత్రమాలిక.
(తల్లిదండ్రులను గౌరవించుట, వారి ఆలనా, పాలనా చూడటం మన భాధ్యత) వృద్ధులైన తల్లిదండ్రులను దైవ సమానంగా ఆదరిస్తూ వారి జీవితానికి సార్దకత చేకూర్చాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి కుటుంబ సభ్యునిపై ఉంది.గతంలో ఎన్నడూ ఎక్కడా …
Read More »యర్రా నాగేశ్వరరావు.
[vc_row][vc_column][vc_column_text] వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్న దంపతులు నాగేశ్వరరావు 10.10.1945 న పొనుగుపాడులో జన్మించారు.తండ్రి రామకృష్ణయ్య, తల్లి తులిశమ్మ. పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. తాత వెంకట్రాయుడు, నాయనమ్మ భద్రమ్మ. గుంటూరు …
Read More »శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం
శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి శతజయంతి కళ్యాణ మహోత్సవంనకు అందరూ తరలరండి. ఆహ్వాన పత్రిక మరియు కార్యక్రమాల వివరం (ఈ లింకుపై క్లిక్ చేయండి)
Read More »కొరిటాల శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు.
[vc_row][vc_column][vc_column_text] జననం,కుటుంబ సభ్యులు,విద్య. శేషగిరిరావు పొనుగుపాడు గ్రామంలో 12.03.1938న జన్మించారు.తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ.తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. కోటయ్య (ముత్తాత) పేరమ్మ (తాతమ్మ).శేషయ్య, రమణమ్మ. (ముత్తాత తల్లి దండ్రులు). పూర్వీకుల వృత్తి …
Read More »డాక్టరు కొరిటాల పాండురంగారావు.
[vc_row][vc_column][vc_column_text] డాక్టరేటు పట్టా పొందిన మొదటి వ్యక్తి పొనుగుపాడు గ్రామానికి చెందిన మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులకు మూడవ సంతానంగా 12.11.1940 న జన్మించారు. తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. ముత్తాత కోటయ్య. తాతమ్మ పేరమ్మ.అన్న …
Read More »లీడ్ ఇండియా-2020 కార్యక్రమం.
లీడ్ ఇండియా 2020 కార్యక్రమం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 08.02.2016 నుండి 10.12.2016 వరకు డాక్టరు మర్రి పెద్దయ్య నేత్రత్వంలో, పూర్య విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ …
Read More »